టీడీపీ,
జనసేన పార్టీ లకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి. ఏపీలో కాస్తోకూస్తో బలం ఉన్నా, తెలంగాణలో ఈ రెండు పార్టీల పరిస్థితి అంతంత మాత్రమే. అసలు ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఉనికి లో ఉన్నాయనే విషయం జనాలు సైతం మర్చిపోయారు. తమకు బలం లేదని తెలిసినా, వీరు అప్పుడప్పుడు తమకు కావలసినంత బలం ఉందని, తెలంగాణలో తమ సత్తా చాటుతామని చెబుతూనే ఉంటారు.ఇదిలా ఉంటే ఏపీలో
వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న లోపం కనిపించినా, వెంటనే ఆగమేఘాలమీద రియాక్ట్ అయిపోతూ ఉంటారు.
వైసిపి ప్రభుత్వం ఈ జనాలకు అన్యాయం చేస్తోంది అన్నట్లుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు. అదే నేను ఉంటే . ఏదో అన్నట్లు
టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఇక
జనసేన పరిస్థితి దాదాపు
టిడిపి కంటే దారుణమైన పరిస్థితుల్లో ఆ
పార్టీ ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్
కళ్యాణ్ ఎక్కువగా ఉంది. అయితే ఆయన కూడా ఎక్కువగా
హైదరాబాద్ కి పరిమితం అయి పోతూ ఉంటారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి ఇక్కడి రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల భారీ ఎత్తున కురిసిన వర్షాల కారణంగా
ఏపీ,
తెలంగాణ రెండు ప్రాంతాల్లోని ప్రజలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ సమయంలో హైదరాబాదు లోనే ఉన్న ఈ రెండు పార్టీల అధినేతలు
ఏపీ అధికార
పార్టీ వైసీపీ టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం, తాము ఉంటున్న తెలంగాణలో ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసినా, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయి నా
తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం మాత్రం సాహసం చేయలేక పోతున్నారు.
మళ్లీ ఈ వరద ల వ్యవహారంపై
జగన్ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
కరోనా వైరస్ నివారణ విషయంలో , టెస్ట్ లు చేయడం లోనూ, వరద నివారణ చర్యల్లో
ఏపీ ప్రభుత్వం విధానాలపై దేశవ్యాప్తంగా
జగన్ పేరు మారుమోగి పోతుండగా, టిడిపి ,
జనసేన పార్టీ లు ప్రభుత్వం పై ఎక్కువగా విమర్శలు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తూ అబాసుపాలు అవుతున్నాయి.. ఏపీలో మాదిరిగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేద్దామని ప్రయత్నిస్తే, ఎలా ఉంటుందో చంద్రబాబు
పవన్ అందుకే వీలైనంత దూరంగా టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించేందు