పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని అక్రమంగా తరలించే వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితులు పరారయ్యారని వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా ఎర్రచందనం, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు. గట్టి నిఘా ఏర్పాటు చేశామని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిని అక్రమంగా తరలించే వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితులు పరారయ్యారని వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా ఎర్రచందనం, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు. గట్టి నిఘా ఏర్పాటు చేశామని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.