ప్రస్తుత సమాజంలో పురాత కాలంనాటి  వస్తువులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ పురాతన వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఇట్టే కోటీశ్వరులు కావచ్చు వాటికీ అంత డిమాండ్ ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా అయితే మీరు ఈ వార్త మీ కోసమే. చాలా మందికి పాత వస్తువులను దాచి పెట్టె అలవాటు ఉంటుంది. ఆలా వాళ్ళ ఇంట్లో ఇంట్లో పాత కాలం నాణాలు ఇప్పటీకీ ఉంటాయి.

అయితే ఏళ్లు గడిచే కొద్ది వాటి విలువ కూడా అమాంతం పెరుగుతూ ఉంటుంది. రాజుల కాలంలో రకరకాల లోహాలతో అంటే బంగారం, వెండి, కంచు, రాగి నాణేలను తయారు చేసేవారు. అయితే ఇవి ఇప్పుడు చలామణిలో లేకపోయినా ప్రస్తుతం వీటికోసం పోటీ తీవ్రంగా ఉంది. వీటిని చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేసేవారు లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారు ఇప్పుడు.

అంతేకాదు ఈ నాణేలపై రాజముద్ర ఉండేది. రాగి నాణేలు ఆనాడు విస్తృతంగా వాడేవారు. అయితే 1948 నుండి కాణీ, అరకాణీ, అణా, అర్ధణా, క్వార్టర్ అణా ఇలా నాణేలను ప్రవేశపెట్టారు. కొన్ని నాణేలపై శ్రీ రామ పట్టాభిషేకం దర్పారు చిత్రం ముద్రించబడి ఉండేది. సీతా సమేత శ్రీరామ చంద్రుడు ఉన్న నాణేలను 200 ఏళ్ల కిందట ముద్రించారు.

ఇక 1818 లో ఈ నాణం ముద్రించారు. ఈ నాణం కోసం చాలా మంది చూస్తున్నారు. ఇవి ఇప్పుడు ఎక్కడా లేవు అయితే ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా ఉంటే మాత్రం వీటికి కోట్ల రూపాయలు ఇవ్వడానికి చాలామంది ఉన్నారట. శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణేలకు మార్కెట్లో కోట్ల విలువ పలుకుతోంది ఇప్పుడు. రేర్ కాయిన్స్, స్టాంప్స్, నోట్లు, మెడల్స్ కు సంబంధించిన ఆక్షన్స్, ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. అక్కడ వీటి కోసం చాలా మంది చూస్తున్నారు. 1940 కాలంలో అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ కూడా లక్షల ధర పలుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: