కరోనా వాక్సిన్ తయారీ మరియు పంపిణి కు సంబంధించి ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ చేరుకుని హకీమ్పేట నుండి రోడ్డు మార్గం లో  భారత్ బయోటెక్  లాబ్ కు చేరుకున్నారు.మరియు కోవాక్సిన్ ప్రయోగాలను పరిశిలించారు.
భారత్ బయోటెక్   శాస్త్రవేతలతో ప్రధాని మీటింగ్ నిర్వహించారు.

ప్రస్తుతం మూడవ దశ లో ఉన్న  భారత్ బయోటెక్ పైన ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరియు ముఖ్యం గా ఈ వాక్సిన్ దేశం లో తయారవుతున్న వాక్సిన్ లలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.అలాగే ఈ మీటింగ్ ముగిసిన అనంతరం మోదీ పుణె వెళ్లనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: