హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస ఈ రోజు నిర్వహించనున్న సభకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కరోనా కారణంగా అందరికి మస్కులు మరియు సానిటీజర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెరాస
 కార్యకర్తలు స్టేడియం కు చేరుకున్నారు.డిప్యూటీ స్పీకర్ పద్మాకర్ గౌడ్ గారు సభ ఏర్పాట్లు పరిశిలించారు.


అందరూ కెసీఆర్ గారు ఎమి మాట్లాడతరని హైదరాబాద్ ప్రజలకు ఏమైనా వరాలు ఇస్తారా అని అనుకుంటున్నారు.అలాగే విపక్ష పార్టీలను ఎలా ఎదుర్కొవాలో కార్యకర్తలకు తెలియచేయన్నూరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: