హైదరాబాద్ ఎన్నికలలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ గోదావరి, మూసీ నదులను ఒకటి చేస్తామని నగరంలో నాలాలను బాగు చేసేందుకు ప్రతీ బడ్జెట్ లో 10వేల కోట్లు కేటాయిస్తామని హైదరాబాద్ లో 24 గంటల మంచి నీటి సరఫరా చేయడం తన కల అని అన్నారు.


మా ప్రభుత్వానికి కుల, మత, ప్రాంత భేదాలు లేవని వరదలు వచ్చినప్పుడు తానే స్వయంగా స్పందించి ప్రతి కుటుంబానికి 10000 రూపాయలు సహాయం అందించామని నగరంలో ఆరున్నర లక్షల కుటుంబాలకి 650 కోట్లు ఇచ్చామని చెప్పారు.పేదలకు సహాయం అందకుండా కొందరు కిరికిరి చేస్తున్నారని అన్నారు.అలాగే డిసెంబర్ 7 నుండి మళ్ళీ వరద సహాయం అందనివారికి సహాయం చేస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: