ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులలో చాలా మంది ఉద్యోగులు ఇంట్లో ఉండే ఉద్యోగం చేస్తున్నారు, చదువుకునే విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు అంటూ ఇంట్లో వుండి క్లాసులు విoటున్నారు.ఈ తరుణంలో చాలామంది వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుని వైఫై సేవలను వినియోగిస్తున్నారు.అయినప్పటికీ అన్లమిటెడ్ కాల్స్ మరియు పరిమిత ఇంటర్నెట్ సేవల కోసం చాలా మంది తక్కువ డబ్బులో రిచార్జి చేసుకునేందుకు యోచిస్తుoటారు.ఎయిర్టెల్ సిమ్ ఉపయోగించే వినియోగదారుల కోసం 199 రూపాయల రీఛార్జి ప్లాన్ అందుబాటులో ఉంది. దీని నుండి 1.5జీబి ఇంటర్నెట్ రోజుకు మరియు అన్లలిమిటెడ్ కాల్స్ మరియు 100 మెసేజ్ పర్ డే , ఉచిత అన్లలిమిటెడ్ కాలర్ ట్యూన్స్ 28 రోజుల సేవలకు వచ్చును. 

మరియు జియో రిలయన్స్ నుండి 199 రూపాయల రీఛార్జి నుండి అన్లలిమిటెడ్ జియో టూ జియో కాల్స్ మరియు 1000 ఎఫ్ యూ పి కాల్స్ మరియు రోజుకు 100 మెసేజ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. వొడాఫోన్ ఐడియా నుండి 199 రూపాయల రిచార్జి తో 1 జీ బి ఇంటర్నెట్ మరియు 100 మెసేజ్ రోజుకు, మరియు విఐ సినిమాలు, టీవీ ఆక్సిస్  ఉచితంగా పొందవచ్చు.24 రోజుల సమయంలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: