ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు చాలా ఉత్కంఠంగా జరుగుతున్నాయి. మొన్నటి దాకా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది. ఈ  గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్  సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి . ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల  సందర్భంగా ఆమె గ్రేటర్ హైదరాబాద్  ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు సరైన వారిని  ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు విజయశాంతి. హైదరాబాదును, తెలంగాణను కాపాడుకోవడం ప్రజల చేతిల్లోనే ఉందని ఆమె అన్నారు. అందుకే మంచి నాయకులను  ఎన్నుకోవాలని ఆమె ప్రజలకు అన్నారు. మరోవైపు ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది


ఇక ఈరోజు  ఓటు వేసిన సమయంలో ఆమె కాషాయం కలర్ మాస్కు పెట్టుకొని రావడం జరిగింది. దీంతో విజయశాంతి మాస్క్ పెద్ద చర్చనీయాంశంగా  మారింది. మరోవైపు ఆమె త్వరలోనే బీజేపీలో చేరిపోతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీజేపీకి సంబంధించిన పలువురు అగ్రనేతల్ని సైతం కలిశారు. హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు కూడా. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా ఆమె భేటీ అయ్యారు. మరో వారంలో విజయశాంతి బీజేపీలో చేరుతారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు చాలా ఉత్కంఠంగా జరుగుతున్నాయి. మొన్నటి దాకా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది. ఈ  గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్  సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి . ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల  సందర్భంగా ఆమె గ్రేటర్ హైదరాబాద్  ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు సరైన వారిని  ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు విజయశాంతి. హైదరాబాదును, తెలంగాణను కాపాడుకోవడం ప్రజల చేతిల్లోనే ఉందని ఆమె అన్నారు. అందుకే మంచి నాయకులను  ఎన్నుకోవాలని ఆమె ప్రజలకు అన్నారు. మరోవైపు ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది


ఇక ఈరోజు  ఓటు వేసిన సమయంలో ఆమె కాషాయం కలర్ మాస్కు పెట్టుకొని రావడం జరిగింది. దీంతో విజయశాంతి మాస్క్ పెద్ద చర్చనీయాంశంగా  మారింది. మరోవైపు ఆమె త్వరలోనే బీజేపీలో చేరిపోతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీజేపీకి సంబంధించిన పలువురు అగ్రనేతల్ని సైతం కలిశారు. హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు కూడా. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా ఆమె భేటీ అయ్యారు. మరో వారంలో విజయశాంతి బీజేపీలో చేరుతారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి: