ఏపీ రాష్ట్ర అసెంబ్లీ లో వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి.మోరోసారి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్ర బాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యాలు చేశాడు... సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను తిప్పి కొడుతూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. 

చంద్ర బాబు గారు ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించడాని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఆయన ఒక ఫేక్ ప్రతిపక్ష నేత అని మండిపడ్డారు ఇంత వరకు.పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తి తమ నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు అంటూ మండిపడ్డారు. అంతేకాక పారిపోయే వాళ్ళు ఎవరో ప్రజలందరికీ తెలుసు అని విమర్శించారు.

అయితే చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి పారిపోయారు అంటూ విమర్శలు ఎద్దేవా చేశాడు. రాజకీయాల్లో ఆయనో ఫేక్ ప్రతి పక్ష నేత అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: