కాని స్టే ఇవ్వాలన్న అధికార పార్టీ అయినా వైయస్సార్ ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.. స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతి ని నిరాకరించడం జరిగింది.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీ గట్టి దెబ్బె తగిలిందని చెప్పాలి. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే అనేకమంది మరణించారని పిటిషనర్ ప్రస్తావించడం జరగగా .. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్ఈసీ కౌంటర్ ఇవ్వడం జరిగింది.
వైద్యశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎస్ఈసీ తెలపగా.. సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ వాయిదాపడటం జరిగింది. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.