శనివారం 882 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,58,115 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,166కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,50,283 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.నిజంగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యి మరణాల సంఖ్య తగ్గడం చాలా చెప్పుకోదగిన విషయం. ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ కి సంబంధించిన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
శనివారం 882 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,58,115 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,166కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,50,283 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.నిజంగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యి మరణాల సంఖ్య తగ్గడం చాలా చెప్పుకోదగిన విషయం. ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ కి సంబంధించిన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...