అయితే పిటిషన్ను దాఖలు చేసిన ఆ మహిళ ఇటీవల ఓ హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇందుకోసం ఆమె ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారింది. అయితే మతం మారడం పట్ల ఆమె తండ్రి ఒప్పుకోలేదు.. దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ లో లోపాలు సరిచేయడం కోసం ఆమె కోర్ట్ మెట్లను ఎక్కింది .. అలహాబాద్ కోర్ట్ లో న్యాయం జరగాలని కోరుతూ మతాంతర వివాహ ఆర్డినెస్ పై ఒక పిటిషన్ ను దాఖలు చేసింది .. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఇకపై మెజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీసులను డిస్ప్లే చేయడం తప్పనిసరి కాదని సంచలన తీర్పును వెలువరించింది ..
అయితే పిటిషన్ను దాఖలు చేసిన ఆ మహిళ ఇటీవల ఓ హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇందుకోసం ఆమె ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారింది. అయితే మతం మారడం పట్ల ఆమె తండ్రి ఒప్పుకోలేదు.. దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ లో లోపాలు సరిచేయడం కోసం ఆమె కోర్ట్ మెట్లను ఎక్కింది .. అలహాబాద్ కోర్ట్ లో న్యాయం జరగాలని కోరుతూ మతాంతర వివాహ ఆర్డినెస్ పై ఒక పిటిషన్ ను దాఖలు చేసింది .. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఇకపై మెజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీసులను డిస్ప్లే చేయడం తప్పనిసరి కాదని సంచలన తీర్పును వెలువరించింది ..