తెలంగాణలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2 లక్షల 91వేల 118 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1574 మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 4 వేల 442 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. అలాగే మొత్తమ్మీద 2 లక్షల 85వేల 102 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2 లక్షల 91వేల 118 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1574 మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 4 వేల 442 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. అలాగే మొత్తమ్మీద 2 లక్షల 85వేల 102 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.