ఇక గతంలో అమరావతిలో జరిగిన జనభేరి సభలో ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఎటాక్ గా... అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏం చేశారని జగన్ను అడుగుతున్నారని.. తాము అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన అందరి పేర్లు బయటపెట్టామన్నారు. దీనిపై ఏసీబీ, సీఐడి కేసులు పెడితే వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వం హయాంలో రాజధాని వస్తుందని ముందే తెలిసి.. బినామీలతో పొలాలు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు అమరావతిలో భూముల ధరలు తగ్గిపోతాయని కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని నాని మండిపడ్డ సంగతి కూడా తెలిసిందే.
ఇక గతంలో అమరావతిలో జరిగిన జనభేరి సభలో ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఎటాక్ గా... అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏం చేశారని జగన్ను అడుగుతున్నారని.. తాము అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన అందరి పేర్లు బయటపెట్టామన్నారు. దీనిపై ఏసీబీ, సీఐడి కేసులు పెడితే వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వం హయాంలో రాజధాని వస్తుందని ముందే తెలిసి.. బినామీలతో పొలాలు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు అమరావతిలో భూముల ధరలు తగ్గిపోతాయని కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని నాని మండిపడ్డ సంగతి కూడా తెలిసిందే.