అయోధ్యలో నిర్మించే మందిరానికి ఇక్కడి వాళ్ళు ఎందుకు విరాళాలు ఇవ్వాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి ఎవరూ విరాళాలు ఇవ్వద్దని అన్నారు. బీజేపీ నేతలు విరాళాల పేరుతో బిచ్చమెత్తుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము రామ భక్తులమేనని కానీ విరాళాలు ఇవ్వమని అన్నారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్యే సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. పరకాల ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి మాట్లాడుతూ...భద్రాచలం లో రాముడు లేడా మీరు కట్టే గుడి మాకెందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచనం గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు మండి పడుతున్నారు.
అయోధ్యలో నిర్మించే మందిరానికి ఇక్కడి వాళ్ళు ఎందుకు విరాళాలు ఇవ్వాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి ఎవరూ విరాళాలు ఇవ్వద్దని అన్నారు. బీజేపీ నేతలు విరాళాల పేరుతో బిచ్చమెత్తుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము రామ భక్తులమేనని కానీ విరాళాలు ఇవ్వమని అన్నారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్యే సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. పరకాల ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి మాట్లాడుతూ...భద్రాచలం లో రాముడు లేడా మీరు కట్టే గుడి మాకెందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచనం గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు మండి పడుతున్నారు.