ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య పంచాయతి ఎన్నికలు హోరా హోరీగా జరిగిన సంగతి తెలిసిందే....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరికని ప్రకాశం జిల్లాలోని జనసేన కార్యకర్తలు నెక్స్ట్ అసెంబ్లీలోనే ప్రూవ్ చెయ్యాలి. ఎందుకంటే రాజోలు లో జనసేన తరపున పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ మారిన వారికైతే రుచి చూపించారు జనసేన శక్తిని. అలాగే తాడేపల్లి గూడెంలో కూడా నిరూపించారు. అయితే గిద్దలూరులో పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. గిద్దలూరు ఎమ్మెల్యే ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సవాల్ చెయ్యడం జరిగింది.పాతాలంలోకి తొక్కేస్తే నీ సంగతి ఏంటో తెలుస్తా అని అన్నీ చూస్తా అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది..దాన్ని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రైజ్ చేస్తున్నారు.
ఇక అక్కడ 95 పంచాయితీలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 84 ఇక తెలుగు దేశం పార్టీ 8 ఇండిపెండెంట్స్ 3 గెలుచుకున్నారు.ఇక 2009 లో 294 అసెంబ్లీ స్థానాలలో 18 స్థానాలలో పి ఆర్ పి గెలిచిన దాంట్లో గిద్దలూరు కూడా వుంది..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తలు, ఇంకా సినిమా వార్తలు ఇంకా ప్రపంచంలో జరిగే ఏ వార్తల గురించి అయినా తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....