రాష్ట్రంలో ఉన్న 8,891 ప్రభుత్వ పాఠశాలలు...10,275 ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు . తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అంతే కాకుండా కరోనా మార్గదర్శకాలను పాటించడంలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలను నడిపేందుకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, డైరెక్టర్ దేవసేన, రమేష్, సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ నుండి పాఠశాలలు లేఖ విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నా అవి ఎంతవరకు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయో అర్థం కావడంలేదు కావడంలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి తల్లి తల్లి తండ్రులు ఒకే చెప్పి విద్యార్థులను పాఠశాలకు పంపే అవకాశం ఉంది .
రాష్ట్రంలో ఉన్న 8,891 ప్రభుత్వ పాఠశాలలు...10,275 ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు . తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అంతే కాకుండా కరోనా మార్గదర్శకాలను పాటించడంలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలను నడిపేందుకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, డైరెక్టర్ దేవసేన, రమేష్, సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ నుండి పాఠశాలలు లేఖ విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నా అవి ఎంతవరకు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయో అర్థం కావడంలేదు కావడంలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి తల్లి తల్లి తండ్రులు ఒకే చెప్పి విద్యార్థులను పాఠశాలకు పంపే అవకాశం ఉంది .