ఐతే ఈ ట్రైను ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, కర్నూల్ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ మీదుగా ప్రయాణించనున్నది. ఐతే ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజున కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా ప్రయాణించి ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 6.45కి గుంటూరు కి చేరుకుంటుంది.
ఐతే ఈ ట్రైను ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, కర్నూల్ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ మీదుగా ప్రయాణించనున్నది. ఐతే ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజున కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా ప్రయాణించి ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 6.45కి గుంటూరు కి చేరుకుంటుంది.