ఇక అసలు విషయానికి వస్తే సింగపూర్ లో ఒక బాధాకరమైన దుర్గటన జరిగింది.. ఆ దుర్గటన మన భారత జాతికే సిగ్గు చేటు.. వివరాల్లోకి వెళితే ఒక యజమానురాలు తన ఇంట్లో పని చేసే పనిమనిషిని అత్యంత దారుణంగా హింసించి చంపేసిందట... భారత సంతతికి చెందిన వారి కుటుంబం సింగపూర్ లో బాగా సెటిల్ అయ్యింది..ఆ మహిళ పేరు గాయత్రి మురుగన్.. వయసు 40 సంవత్సరాలు..ఆమె భర్త ఒక పోలీస్ అధికారి అట.. ఇక గాయత్రి ఇంట్లో మాయన్మార్ దేశానికి చెందిన షియాంగ్ గైడాన్ అనే 24 ఏళ్ల యువతీ బ్రతుకు తెరువు కోసం 2015లో గాయత్రి ఇంట్లో పని మనిషిగా చేరిందట.. ఇక గాయత్రి ఆ యువతికి అన్నం పెట్టకుండా కడుపు మార్చి పాపం ఆ పని మనిషిని తన తల్లితో కలిసి చిత్రహింసలు పెట్టిందట.
ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతీ చనిపోయిందట.ఇలా చిత్ర హింసలు పెట్టడం వలన తన పని మనిషి చనిపోయిదంటూ అమృత కోర్టులో చెప్పడం జరిగింది.ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ యువతీ చనిపోయినప్పుడు ఆమె బరువు కేవలం 24 కేజీలేనటా... ఇలాంటి కేసులు సిగపూర్ లో దాదాపు 2 వేలకు పైగా ఉన్నాయని ఇండియా హెరాల్డ్ కి సమాచారం అందింది...ఇక ఇలాంటి పైశాచికత్వంకి ఒడిసి గట్టే ప్రజలు మన దేశంలో వున్నందుకు నిజంగా ఇది మనకు సిగ్గు చేటు..ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....