దీనిపై కొంతమంది వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆరుగురు యువతులు ఎక్కడ నుండి వచ్చారు..ఎందుకు వచ్చారు..డబ్బులు అడగటం వెనక ఉదేశ్యం ఏంటని ప్రశ్నించారు. దాంతో ఆ యువతులు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులమని సమాధానం ఇచ్చారు. కానీ వారి వద్ద ఎలాంటి ఆధారాలు లంబించలేదు. దాంతో విచారించగా యువతులు రాజస్థాన్ కు చెందిన వారిగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతరం వారిని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువతులు చేస్తున్న ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కారణంగా నిజాయితీగా స్వచ్చంధ సంస్థల పేరుతో వచ్చేవారికి కూడా ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను కటింనగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగి నిజాయితీగా స్వంచ్ఛంధ సంస్థల కోసం పని చేసేవారికి కూడా ఎవరూ విరాళాలు ఇవ్వని పరిస్థితి వస్తుందని అంటున్నారు.
దీనిపై కొంతమంది వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆరుగురు యువతులు ఎక్కడ నుండి వచ్చారు..ఎందుకు వచ్చారు..డబ్బులు అడగటం వెనక ఉదేశ్యం ఏంటని ప్రశ్నించారు. దాంతో ఆ యువతులు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులమని సమాధానం ఇచ్చారు. కానీ వారి వద్ద ఎలాంటి ఆధారాలు లంబించలేదు. దాంతో విచారించగా యువతులు రాజస్థాన్ కు చెందిన వారిగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతరం వారిని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువతులు చేస్తున్న ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కారణంగా నిజాయితీగా స్వచ్చంధ సంస్థల పేరుతో వచ్చేవారికి కూడా ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను కటింనగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగి నిజాయితీగా స్వంచ్ఛంధ సంస్థల కోసం పని చేసేవారికి కూడా ఎవరూ విరాళాలు ఇవ్వని పరిస్థితి వస్తుందని అంటున్నారు.