పార్టీ కార్యకర్తలే కాకుండా యువత, విద్యార్థులు, గ్యాడ్యుయేట్లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని.. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తే బీజేపీ విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. పీఆర్వో విజయ్ కుమార్ అవినీతిపరుడని కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా...ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా ? ఆ అవినీతిలో కేసీఆర్కి వాటా లేదా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాదని గల్లా రాజేశ్వర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు టీచర్లను హెచ్చరిస్తున్నారని..మార్చ్ 14న టీచర్ల చేతిలో పెన్నులు గన్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో గుచ్చుతాయన్నారు.
పార్టీ కార్యకర్తలే కాకుండా యువత, విద్యార్థులు, గ్యాడ్యుయేట్లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని.. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తే బీజేపీ విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్నారని సంజయ్ అన్నారు. పీఆర్వో విజయ్ కుమార్ అవినీతిపరుడని కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా...ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా ? ఆ అవినీతిలో కేసీఆర్కి వాటా లేదా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాదని గల్లా రాజేశ్వర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు టీచర్లను హెచ్చరిస్తున్నారని..మార్చ్ 14న టీచర్ల చేతిలో పెన్నులు గన్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో గుచ్చుతాయన్నారు.