అంతే కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ తో కేంద్రానికి కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని అన్నారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. ఇక ఇది వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇదే మాట చెప్పారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రమే ధరలు పెంచుతుందని ఆరోపణలు చేస్తుంటే కేంద్రం రాష్ట్రాలపై నిందలు మోపుతుంది. మోత్తానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సామాన్య మానవుడు నలిగిపోతున్నాడు.
అంతే కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ తో కేంద్రానికి కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని అన్నారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. ఇక ఇది వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇదే మాట చెప్పారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రమే ధరలు పెంచుతుందని ఆరోపణలు చేస్తుంటే కేంద్రం రాష్ట్రాలపై నిందలు మోపుతుంది. మోత్తానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సామాన్య మానవుడు నలిగిపోతున్నాడు.