గత 24 గంటల్లో అనంతపురంలో 334, చిత్తూరులో 835,తూర్పుగోదావరిలో 450,గుంటూరులో 611, కడపలో 096,కృష్ణాలో 396, కర్నూల్ లో 626, నెల్లూరులో 223,ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్టణంలో 432, విజయనగరంలో 248,పశ్చిమగోదావరిలో 031కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 03 వేల 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 31,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.కాబట్టి చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. అలాగే ఇంటి నుంచి ఎక్కువగా బయటికి రాకుండా ఒకేవేళ వచ్చిన కాని పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..
గత 24 గంటల్లో అనంతపురంలో 334, చిత్తూరులో 835,తూర్పుగోదావరిలో 450,గుంటూరులో 611, కడపలో 096,కృష్ణాలో 396, కర్నూల్ లో 626, నెల్లూరులో 223,ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్టణంలో 432, విజయనగరంలో 248,పశ్చిమగోదావరిలో 031కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 03 వేల 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 31,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.కాబట్టి చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. అలాగే ఇంటి నుంచి ఎక్కువగా బయటికి రాకుండా ఒకేవేళ వచ్చిన కాని పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..