ముఖ్యంగా వలస కూలీలు అయితే చాలా అవస్థలు పడ్డారు.వాళ్లకి జీవనోపాదికి పనులు లేక తినటానికి తిండి లేక పేద వలస కూలీలు కాని మధ్య తరగతి కుటుంబాలు కాని ఎన్నో అవస్థలు పడ్డారు.అయితే అలా బాధ పడే పేద ప్రజలకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్ధిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, దీని కోసం తాము రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.నిజంగా ఈ సమయంలో ఇది ప్రజలకు మంచి వార్తే అని చెప్పాలి.
ముఖ్యంగా వలస కూలీలు అయితే చాలా అవస్థలు పడ్డారు.వాళ్లకి జీవనోపాదికి పనులు లేక తినటానికి తిండి లేక పేద వలస కూలీలు కాని మధ్య తరగతి కుటుంబాలు కాని ఎన్నో అవస్థలు పడ్డారు.అయితే అలా బాధ పడే పేద ప్రజలకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్ధిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, దీని కోసం తాము రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.నిజంగా ఈ సమయంలో ఇది ప్రజలకు మంచి వార్తే అని చెప్పాలి.