అయితే, శృంగార పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతంపై ఓ దేవాలయం ఉంది. ఇక్కడ పండుగ వేళల్లో భక్తులు వస్తారు.. ఈ దేవాలయం జావా రాజు కుమారుడికి అతని సవతి తల్లికి గుర్తుగా నిర్మించారు. జావా రాజు కుమారుడు, అతడి సవతి తల్లి తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వారిని రాజ్యం నుంచి వెలివేస్తాడు రాజు. అయితే వారు ఈ పర్వతం మీదకు వెళ్ళి శృంగార కార్యకలాపాల్లో ఉన్నపుడు రాజ్యం లోని సైనికులు వారిని చూస్తారు..
వారిని ఎలా ఉన్నారో.. అలానే చంపేస్తారు..ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు వాళ్ళను అక్కడే పూడ్చి దేవాలయాన్ని నిర్మిస్తారు. అంతేకాదు నిత్యం వాటికి పూజలు కూడా చేస్తారు.పర్వతంపై ఏడాదికి 35 రోజుల పాటు పండుగ చేస్తారు. ఈ సమయం లో అక్కడికి వచ్చిన వారు.. పరిచయం లేని వ్యక్తులతో శృంగారం చెయ్యాల్సి ఉంటుంది. ఆలా ఏడూ సార్లు ఒకే వ్యక్తి తో శృంగారం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అయితే పెళ్లి అయినవారు కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటారు. ఇలా చేసుకున్న సమయం లో ఆ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఇక్కడ జరగడం గమనార్హం.. ఈ ఆచారాన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నారు.. ఎందుకంటే ఆడవాళ్ళు వేరే వాళ్ళతో పోవడమే..