సీఎం యడియూరప్ప అధికారులు, మంత్రులు, వైద్యశాఖ నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. తదుపతి ఎటువంటి నియమాలు పెట్టాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై సమావేశంలో చర్చించారు. కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావి, శివమొగ్గ, దావణగెరె, చిక్కమగళూరు, చామరాజనగర, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, కోడుగు, మండ్య జిల్లాలో లాక్ డౌన్ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు కచ్చితంగా నియమాలు అనేవి ఉంటాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 11 జిల్లాల్లో లాక్ డౌన్ నియమాలు మామూలుగానే ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అనేది కఠినంగా ఉంటుందని, నియమాలు పాటించని వారికి జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
సీఎం యడియూరప్ప అధికారులు, మంత్రులు, వైద్యశాఖ నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. తదుపతి ఎటువంటి నియమాలు పెట్టాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై సమావేశంలో చర్చించారు. కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావి, శివమొగ్గ, దావణగెరె, చిక్కమగళూరు, చామరాజనగర, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, కోడుగు, మండ్య జిల్లాలో లాక్ డౌన్ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు కచ్చితంగా నియమాలు అనేవి ఉంటాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 11 జిల్లాల్లో లాక్ డౌన్ నియమాలు మామూలుగానే ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అనేది కఠినంగా ఉంటుందని, నియమాలు పాటించని వారికి జరిమానా ఉంటుందని హెచ్చరించారు.