ఓవరాల్ గా చూస్తే లాక్డౌన్ కి ముందు ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటోంది. దేశవ్యాప్తంగా కూడా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం విశేషం. ఇదే విధంగా రానున్న రోజుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే కరోనా థర్డ్ వేవ్ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని కరోనా వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పొరపాటున గతంలో లాగా నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కరోనా నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించండి. కరోనాను తరిమి కొట్టండి.
ఓవరాల్ గా చూస్తే లాక్డౌన్ కి ముందు ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటోంది. దేశవ్యాప్తంగా కూడా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం విశేషం. ఇదే విధంగా రానున్న రోజుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే కరోనా థర్డ్ వేవ్ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని కరోనా వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పొరపాటున గతంలో లాగా నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కరోనా నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించండి. కరోనాను తరిమి కొట్టండి.