దీనికి వర్కింగ్ జర్నలిస్టులకు 1500 మాత్రమే ఫీజు డిగ్రీ చదివి, వర్కింగ్ జర్నలిస్టులు కాని యువతకు కూడా అవకాశం కల్పిస్తున్నామని వారికి 3000 ఫీజును నిర్ణయించామన్నారు.ఈ అవకాశాన్ని జర్నిలిస్టులందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో ఎక్కువమంది జర్నలిస్టులను తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది.ప్రధాన మీడియాలన్నీ టీడీపీకి మద్దుతుగా ఉండటంతో జర్నలిస్టులు కూడా ఎక్కువగా టీడీపీకి మద్దుతుగా ఉన్నారనే భావనలో అధికార పార్టీ ఉంది.కాబట్టి ప్రెస్ అకాడమీ ద్వారా ఎక్కువమంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చి వైసీపీకి అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.జర్నలిస్టుల ద్వారా పార్టీ పరిస్థితిని తెలుసుకునే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.వీరంతా పార్టీకి ఉపయోగపడతారని పార్టీ ప్రజల్లో ఎలా ఉంది..ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వీరిని వైసీపీ ఉపయోగించుకుంటుందని సమాచారం.గతంలో కూడా ప్రెస్ అకాడమీ ద్వారా అనేక మంది జర్నలిస్టులకు శిక్షణ కల్పించారు.
దీనికి వర్కింగ్ జర్నలిస్టులకు 1500 మాత్రమే ఫీజు డిగ్రీ చదివి, వర్కింగ్ జర్నలిస్టులు కాని యువతకు కూడా అవకాశం కల్పిస్తున్నామని వారికి 3000 ఫీజును నిర్ణయించామన్నారు.ఈ అవకాశాన్ని జర్నిలిస్టులందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో ఎక్కువమంది జర్నలిస్టులను తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది.ప్రధాన మీడియాలన్నీ టీడీపీకి మద్దుతుగా ఉండటంతో జర్నలిస్టులు కూడా ఎక్కువగా టీడీపీకి మద్దుతుగా ఉన్నారనే భావనలో అధికార పార్టీ ఉంది.కాబట్టి ప్రెస్ అకాడమీ ద్వారా ఎక్కువమంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చి వైసీపీకి అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.జర్నలిస్టుల ద్వారా పార్టీ పరిస్థితిని తెలుసుకునే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.వీరంతా పార్టీకి ఉపయోగపడతారని పార్టీ ప్రజల్లో ఎలా ఉంది..ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వీరిని వైసీపీ ఉపయోగించుకుంటుందని సమాచారం.గతంలో కూడా ప్రెస్ అకాడమీ ద్వారా అనేక మంది జర్నలిస్టులకు శిక్షణ కల్పించారు.