తిరుమల కొండపై పర్యావరణాన్ని కాపాడేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు, ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన 50 బస్సులను తిరుమల డిపోకు కేటాయించామన్నారు. మొత్తం వంద బస్సుల్లో 50 బస్సులను మాత్రమే ఇతర ప్రాంతాలకు కేటాయిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు... ఆర్టీసీపై డీజిల్ భారం కూడా బాగా తగ్గిపోతుందన్నారు. తిరుపతి ఆర్టీసీ డిపో అభివృద్ధికి భారీ ప్రణాళిక రూపొందించామన్నారు. ఆర్టీసీ ఎంపీ. కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అన్ని ఏసీ బస్సులను శానిటైజ్ చేస్తున్న విషయాన్ని ద్వారకా తిరుమల స్పష్టం చేశారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే బస్సుల్లోకి అనుమతిస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ కరోనా హెచ్చరికల నేపథ్యంలో అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ తో పాటు డిజిల్ ధక పంపు కూడా ఆర్టీసీకి ప్రస్తుతం పెనుభారంగా మారిందన్నారు.
తిరుమల కొండపై పర్యావరణాన్ని కాపాడేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు, ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన 50 బస్సులను తిరుమల డిపోకు కేటాయించామన్నారు. మొత్తం వంద బస్సుల్లో 50 బస్సులను మాత్రమే ఇతర ప్రాంతాలకు కేటాయిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు... ఆర్టీసీపై డీజిల్ భారం కూడా బాగా తగ్గిపోతుందన్నారు. తిరుపతి ఆర్టీసీ డిపో అభివృద్ధికి భారీ ప్రణాళిక రూపొందించామన్నారు. ఆర్టీసీ ఎంపీ. కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అన్ని ఏసీ బస్సులను శానిటైజ్ చేస్తున్న విషయాన్ని ద్వారకా తిరుమల స్పష్టం చేశారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే బస్సుల్లోకి అనుమతిస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ కరోనా హెచ్చరికల నేపథ్యంలో అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ తో పాటు డిజిల్ ధక పంపు కూడా ఆర్టీసీకి ప్రస్తుతం పెనుభారంగా మారిందన్నారు.