ఇవాళ తెలంగాణ అంతటా విమోచన దినంగా పాటిస్తున్నారు. కాంగ్రెస్ తో సహా బీజేపీ ఇతర పార్టీలు ఇదే అదునుగా టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకే రాజకీయం చేస్తున్నాయి. అసలు స్ఫూర్తిని వదిలి ఈ వేళను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నా యి. ముఖ్యంగా ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేసి మతవాద రాజకీయాలను మళ్లీ తట్టిలేపుతోంది. దీంతో విభిన్న వాతావరణం నడుమ విమోచన దినం ఈ సారి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యాన్ని దక్కించుకుంది. అసలు లక్ష్యం వదిలి రజకార్ల ఆగడాలను అణచివేసిన వీరుల స్మరణ కన్నా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధించేందుకు మాత్రమే ఈ రోజును, ఈ సందర్భాన్ని వాడుకోవడం వెనుక అత్యంత హేయమయిన స్థితిలో రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి అనేందుకు ఎటువంటి సందేహమూ లేదు.
ఇవాళ తెలంగాణ అంతటా విమోచన దినంగా పాటిస్తున్నారు. కాంగ్రెస్ తో సహా బీజేపీ ఇతర పార్టీలు ఇదే అదునుగా టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకే రాజకీయం చేస్తున్నాయి. అసలు స్ఫూర్తిని వదిలి ఈ వేళను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నా యి. ముఖ్యంగా ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేసి మతవాద రాజకీయాలను మళ్లీ తట్టిలేపుతోంది. దీంతో విభిన్న వాతావరణం నడుమ విమోచన దినం ఈ సారి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యాన్ని దక్కించుకుంది. అసలు లక్ష్యం వదిలి రజకార్ల ఆగడాలను అణచివేసిన వీరుల స్మరణ కన్నా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధించేందుకు మాత్రమే ఈ రోజును, ఈ సందర్భాన్ని వాడుకోవడం వెనుక అత్యంత హేయమయిన స్థితిలో రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి అనేందుకు ఎటువంటి సందేహమూ లేదు.