ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిందేమీ లేదన్న వాదనను టీడీపీ బలంగా తీసుకుపోతోంది. ఇదే జగన్ కు మైనస్ కానుంది. జగన్ తరఫు న మాట్లాడే అవంతి కానీ సాయి రెడ్డి కానీ అంతగా ప్రభావశీలకంగా పనిచేయడం లేదు. అదేవిధంగా జగన్ ప్రభుత్వాన్ని సమర్థిం చే క్రమంలో మంచి పేరు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఇదే సమయంలోవైసీపీ చేస్తున్న తప్పిదాలకు అనేక కారణాలు కనప డుతున్నాయి. సీనియర్ నాయకులు ధర్మాన, బొత్స చొరవ అస్సలు లేదు. విజయనగరంలో తెలుగు యువత చేస్తున్న కార్యక్ర మా లకు మంచి స్పందనే ఉంది. శ్రీకాకుళంలోనూ ఎంపీ రామూ తనదైన పంథాను కొనసాగిస్తున్నారు. తనతో వచ్చే శక్తులతోనే పనిచే స్తూ పార్టీని నిలబెట్టే పనిని భుజానకెత్తుకున్నారు. ఇక్కడా సీనియర్ల సహకారం ఆయనకు లేకపోయినా యువతలో ఆయ నకున్న క్రేజ్ జిల్లా రాజకీయాల్లోనే ఉత్తరాంధ్రలోనే ఎవ్వరికీ లేదు. అంతేకాదు ఏ రాజకీయ వారసుడికీ లేదు. రాదు కూడా! మాజీ మంత్రి ధర్మాన వారసు డు చిన్ని కానీ, కృష్ణదాసు వారసుడు కానీ ఆయనను దాటి పనిచేయలేకపోతున్నారు. ఇవన్నీ రామూ కు అద నపు బలాలు. రామూ ప్రభావం ఏడు నియోజకవర్గాల వరకూ ఉంటుంది. ఆయన దృష్టి సారిస్తే వీటిలో ఐదు స్థానాలు ఖా యం.
ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిందేమీ లేదన్న వాదనను టీడీపీ బలంగా తీసుకుపోతోంది. ఇదే జగన్ కు మైనస్ కానుంది. జగన్ తరఫు న మాట్లాడే అవంతి కానీ సాయి రెడ్డి కానీ అంతగా ప్రభావశీలకంగా పనిచేయడం లేదు. అదేవిధంగా జగన్ ప్రభుత్వాన్ని సమర్థిం చే క్రమంలో మంచి పేరు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఇదే సమయంలోవైసీపీ చేస్తున్న తప్పిదాలకు అనేక కారణాలు కనప డుతున్నాయి. సీనియర్ నాయకులు ధర్మాన, బొత్స చొరవ అస్సలు లేదు. విజయనగరంలో తెలుగు యువత చేస్తున్న కార్యక్ర మా లకు మంచి స్పందనే ఉంది. శ్రీకాకుళంలోనూ ఎంపీ రామూ తనదైన పంథాను కొనసాగిస్తున్నారు. తనతో వచ్చే శక్తులతోనే పనిచే స్తూ పార్టీని నిలబెట్టే పనిని భుజానకెత్తుకున్నారు. ఇక్కడా సీనియర్ల సహకారం ఆయనకు లేకపోయినా యువతలో ఆయ నకున్న క్రేజ్ జిల్లా రాజకీయాల్లోనే ఉత్తరాంధ్రలోనే ఎవ్వరికీ లేదు. అంతేకాదు ఏ రాజకీయ వారసుడికీ లేదు. రాదు కూడా! మాజీ మంత్రి ధర్మాన వారసు డు చిన్ని కానీ, కృష్ణదాసు వారసుడు కానీ ఆయనను దాటి పనిచేయలేకపోతున్నారు. ఇవన్నీ రామూ కు అద నపు బలాలు. రామూ ప్రభావం ఏడు నియోజకవర్గాల వరకూ ఉంటుంది. ఆయన దృష్టి సారిస్తే వీటిలో ఐదు స్థానాలు ఖా యం.