విషయం ఏమిటంటే పవర్ప్లాంట్ పై దాడి చేస్తే అక్కడి ప్రజలకు విద్యుత్ ఉండదు, ఇంటర్ నెట్ ఉండదు. దీంతో అక్కడి ప్రజలకు వసతులు ఉండవు. ఈ కారణంగా తాలిబన్లు చెప్పినట్టు వింటారు అనేది వారి ప్లాన్. దీని ద్వారా మళ్లీ అఫ్గనిస్తాన్ పాత చీకటి రోజుల్లోకి వెళ్లి ప్రజలు తమకు బానిసలుగా మారలన్నదే తాలిబన్ల కుట్ర.
విషయం ఏమిటంటే పవర్ప్లాంట్ పై దాడి చేస్తే అక్కడి ప్రజలకు విద్యుత్ ఉండదు, ఇంటర్ నెట్ ఉండదు. దీంతో అక్కడి ప్రజలకు వసతులు ఉండవు. ఈ కారణంగా తాలిబన్లు చెప్పినట్టు వింటారు అనేది వారి ప్లాన్. దీని ద్వారా మళ్లీ అఫ్గనిస్తాన్ పాత చీకటి రోజుల్లోకి వెళ్లి ప్రజలు తమకు బానిసలుగా మారలన్నదే తాలిబన్ల కుట్ర.