తనకు న్యాయం చేయాలని ఆయన పార్టీ నేతల చుట్టూ ఎన్నో సార్లు తిరిగారు. అయినా ఆయన్ను ఎవ్వరూ పట్టించు కోలేదు. తన గోడు చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆయన ఇటీవలే టీఆర్ ఎస్కు రాజీనామా చేసి చివిరకు బీజేపీలో చేరారు. ఇప్పుడు కేసీఆర్ గుడికి పూజలు చేయడం కూడా మానేవారు. ఇప్పుడు ఆ గుడితో పాటు విగ్రహాన్ని అమ్మేందుకు ఆన్ లైన్ ప్రకటన ఇచ్చారు. ఒక వేళ ఈ గుడిని ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని బాంబు పేల్చడంతో టీఆర్ ఎస్ వాళ్లు అవాక్కవుతున్నారు.
తనకు న్యాయం చేయాలని ఆయన పార్టీ నేతల చుట్టూ ఎన్నో సార్లు తిరిగారు. అయినా ఆయన్ను ఎవ్వరూ పట్టించు కోలేదు. తన గోడు చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆయన ఇటీవలే టీఆర్ ఎస్కు రాజీనామా చేసి చివిరకు బీజేపీలో చేరారు. ఇప్పుడు కేసీఆర్ గుడికి పూజలు చేయడం కూడా మానేవారు. ఇప్పుడు ఆ గుడితో పాటు విగ్రహాన్ని అమ్మేందుకు ఆన్ లైన్ ప్రకటన ఇచ్చారు. ఒక వేళ ఈ గుడిని ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని బాంబు పేల్చడంతో టీఆర్ ఎస్ వాళ్లు అవాక్కవుతున్నారు.