అయితే సర్వదర్శనాన్ని ప్రారంభించాలంటూ టీటీడీపై భక్తుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే రెండోసారి టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి... స్వరూపానంద ఆశీస్సులు తీసుకునేందుకు రుషికేష్లో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వరూపానంద టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. వెంటనే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా సర్వదర్శనం ప్రారంభించాలని ఛైర్మన్ను ఆదేశించారట. రాజగురువు ఆదేశించడమే తరువాయి అన్నట్లు స్వరూపానంద సూచనలతో టీటీడీ ఆగమేఘాల మీద శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాన్ని తిరిగి మొదలు పెట్టిందన్న ప్రచారం విసృత్తంగా జరుగుతోంది.
అయితే సర్వదర్శనాన్ని ప్రారంభించాలంటూ టీటీడీపై భక్తుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే రెండోసారి టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి... స్వరూపానంద ఆశీస్సులు తీసుకునేందుకు రుషికేష్లో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వరూపానంద టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. వెంటనే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా సర్వదర్శనం ప్రారంభించాలని ఛైర్మన్ను ఆదేశించారట. రాజగురువు ఆదేశించడమే తరువాయి అన్నట్లు స్వరూపానంద సూచనలతో టీటీడీ ఆగమేఘాల మీద శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాన్ని తిరిగి మొదలు పెట్టిందన్న ప్రచారం విసృత్తంగా జరుగుతోంది.