అయితే, ఇప్పుడు జనాభా ప్రతిపదకన చూస్తే జనభా లెక్కల ఆధారంగా 1971లో ఆంధ్ర ప్రదేశ్లో 15 లక్షల మంది అంటే రెండు శాతం జనాభా క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా క్రైస్తవుల జనాభా 1.39 శాతానికి తగ్గిపోయిందట. అయితే, వివిధ రకాలు ఉన్న బాపిస్ట్ చర్చి, సౌత్ ఇండియా చర్చి ఇలా పలురకాల చర్చిల లెక్కల ఆధారంగా దాదాపు 78 లక్షల మంది ఉన్నారన్నది తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు జనాభా ప్రతిపదకన చూస్తే జనభా లెక్కల ఆధారంగా 1971లో ఆంధ్ర ప్రదేశ్లో 15 లక్షల మంది అంటే రెండు శాతం జనాభా క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా క్రైస్తవుల జనాభా 1.39 శాతానికి తగ్గిపోయిందట. అయితే, వివిధ రకాలు ఉన్న బాపిస్ట్ చర్చి, సౌత్ ఇండియా చర్చి ఇలా పలురకాల చర్చిల లెక్కల ఆధారంగా దాదాపు 78 లక్షల మంది ఉన్నారన్నది తెలుస్తోంది.