గతంలో కాంగ్రెస్ హాయంలో పెట్రో ఉత్పత్తు లపై కేవలం రూ. 1 పెంచితే అప్పటి ప్రతి పక్ష పార్టీ అయిన బీజేపీ నానా హంగామా చేసింది. ప్రజల దృష్టిలో హీరోలుగా మారే వారు. కానీ నేడు ప్రతి పక్షం లో ఉన్న కాంగ్రెస్ మాత్రం అలా చేయడం లేదు. ఇప్పుడు గత కొద్ది రోజు ల్లోనే ఒక లీటర్ పై రూ. 15 పెరిగితే కనీసం ఒక్క సారి అయిన రోడ్డు పై కి వచ్చి ఆందోళనలు చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ యే కాదు మొత్తం ప్రతి పక్ష పార్టీలన్నీ కూడా ఇలానే ఉన్నాయి. దీంతో అడిగే వాడు లేడు కదా అని కేంద్రం పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలను విపరీతం గా పెంచతూ పోతుంది. అయితే కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా సమస్య లను పట్టించు కోవడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం వారి పార్టీ స మస్యల పైనే దృష్టి సారించారని జోక్ లు కూడా వేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సంక్షోభాలు వస్తున్నాయి. వాటిని తగ్గు ముఖం పట్టించడానికే కాంగ్రెస్ అధిష్టానం సమయం కేటాయిస్తుంది. అందుకే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఏమాత్రం స్పందించడం లేదు.
గతంలో కాంగ్రెస్ హాయంలో పెట్రో ఉత్పత్తు లపై కేవలం రూ. 1 పెంచితే అప్పటి ప్రతి పక్ష పార్టీ అయిన బీజేపీ నానా హంగామా చేసింది. ప్రజల దృష్టిలో హీరోలుగా మారే వారు. కానీ నేడు ప్రతి పక్షం లో ఉన్న కాంగ్రెస్ మాత్రం అలా చేయడం లేదు. ఇప్పుడు గత కొద్ది రోజు ల్లోనే ఒక లీటర్ పై రూ. 15 పెరిగితే కనీసం ఒక్క సారి అయిన రోడ్డు పై కి వచ్చి ఆందోళనలు చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ యే కాదు మొత్తం ప్రతి పక్ష పార్టీలన్నీ కూడా ఇలానే ఉన్నాయి. దీంతో అడిగే వాడు లేడు కదా అని కేంద్రం పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలను విపరీతం గా పెంచతూ పోతుంది. అయితే కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా సమస్య లను పట్టించు కోవడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం వారి పార్టీ స మస్యల పైనే దృష్టి సారించారని జోక్ లు కూడా వేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సంక్షోభాలు వస్తున్నాయి. వాటిని తగ్గు ముఖం పట్టించడానికే కాంగ్రెస్ అధిష్టానం సమయం కేటాయిస్తుంది. అందుకే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఏమాత్రం స్పందించడం లేదు.