గుజరాత్ లో ని సురేంద్ర నగర్, అమ్రేలీ, కచ్, మోతిపుర వంటి జిల్లాల్లో సంపూర్ణంగా మద్యం పై నిషేధం కొనసాగుతుంది. అయితే ఈ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఒక వింత నిబంధన పెట్టారు. దీంతో అక్కడి ప్రజలు మద్యం తాగ లంటే బయపడుతున్నారు. అంత బయంకరంగా ఏ నిబంధన పెట్టారు అని ఆలోచిస్తున్నారా. ఎమి లేదండి. మద్యం తాగి పట్టు పడిన వారు ఆ ఊరందరికీ 25 వేల రూపాయాలతో మటన్ బీర్యానీ చేసి దావత్ ఇవ్వాలి. అలాగే ఆయా గ్రామ పంచాయతీ లకు 3 వేల రూపాయాలు కట్టాలి. ఇలాంటి నిబంధనలు పెట్టారు. దీంతో ఆ గ్రామాల్లో మద్యం తాగాలంటే నే జనాలు బయపడుతున్నారు. ఒక వేల తాగాల్సి వచ్చిన పక్క గ్రామాల్లో తాగి రాత్రి అక్కడే ఉండాలి. తాగి మళ్లి ఈ గ్రామానికి వచ్చినా.. పైన ఉన్న నిబంధనలు వర్తిస్తాయి. దీంతో ఆ గ్రామాల్లో చాలా మంది మద్యం తాగడం మానేశారట. దీంతో ఇలాంటి నిబంధనలు చాలా గ్రామాలకు వస్తరిస్తుందని సమాచారం.
గుజరాత్ లో ని సురేంద్ర నగర్, అమ్రేలీ, కచ్, మోతిపుర వంటి జిల్లాల్లో సంపూర్ణంగా మద్యం పై నిషేధం కొనసాగుతుంది. అయితే ఈ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఒక వింత నిబంధన పెట్టారు. దీంతో అక్కడి ప్రజలు మద్యం తాగ లంటే బయపడుతున్నారు. అంత బయంకరంగా ఏ నిబంధన పెట్టారు అని ఆలోచిస్తున్నారా. ఎమి లేదండి. మద్యం తాగి పట్టు పడిన వారు ఆ ఊరందరికీ 25 వేల రూపాయాలతో మటన్ బీర్యానీ చేసి దావత్ ఇవ్వాలి. అలాగే ఆయా గ్రామ పంచాయతీ లకు 3 వేల రూపాయాలు కట్టాలి. ఇలాంటి నిబంధనలు పెట్టారు. దీంతో ఆ గ్రామాల్లో మద్యం తాగాలంటే నే జనాలు బయపడుతున్నారు. ఒక వేల తాగాల్సి వచ్చిన పక్క గ్రామాల్లో తాగి రాత్రి అక్కడే ఉండాలి. తాగి మళ్లి ఈ గ్రామానికి వచ్చినా.. పైన ఉన్న నిబంధనలు వర్తిస్తాయి. దీంతో ఆ గ్రామాల్లో చాలా మంది మద్యం తాగడం మానేశారట. దీంతో ఇలాంటి నిబంధనలు చాలా గ్రామాలకు వస్తరిస్తుందని సమాచారం.