పాదయాత్రలో భాగంగా తన దగ్గరకు ఎవరు వచ్చినా మాట్లాడాడు జగన్. ఓదార్పు యాత్రలో భాగంగా తన దగ్గరకు ఎవరు వచ్చి నా వారి సమస్యలు విన్నాడు జగన్. పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చి ఎండకు ఎండి, వానకు తడిసి ఇలాంటి కష్టా లు ఎన్నింటినో తట్టుకుని జగన్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ మాదిరిగా పేరు తెచ్చుకున్నాడు. విలువులే ఆస్తి అన్నా డు. జగన్ అను నేను అని పలికే వరకూ నిద్ర పోను అన్నాడు. అటుపై మహేశ్ బాబు మహర్షి సినిమా మాదిరిగా జనం గుర్తింపు పొందాడు. కార్పొరేట్ రాజకీయాలకు తనదైన వన్నె తీసుకువచ్చాడు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో నడిచి సీఎం అయ్యాడు. కల నెరవేర్చుకున్నాడు. అప్పుడు పాదయాత్రలో చిన్న చిన్న సమస్యలపై కూడా సభల్లో అడ్రస్ చేసి చెప్పాడు. స్థానిక సమస్యల పరి ష్కారానికి తను అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాను అని అన్నాడు. ప్రాజెక్టుల నిర్వాసితులపై ప్రత్యేక ప్రేమ కురిపించాడు. అదేవిధంగా ప్రత్యేక హోదా పై గర్జించాడు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ తీసుకు వస్తానని కూడా చెప్పాడు.ముఖ్యం అనుకు న్న వెయ్యి హామీలు ముఖ్యమంత్రి అయ్యాక మరిచే పోయాడు. అందుకు నిధులలేమినే ప్రధాన కారణం అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు.
పాదయాత్రలో భాగంగా తన దగ్గరకు ఎవరు వచ్చినా మాట్లాడాడు జగన్. ఓదార్పు యాత్రలో భాగంగా తన దగ్గరకు ఎవరు వచ్చి నా వారి సమస్యలు విన్నాడు జగన్. పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చి ఎండకు ఎండి, వానకు తడిసి ఇలాంటి కష్టా లు ఎన్నింటినో తట్టుకుని జగన్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ మాదిరిగా పేరు తెచ్చుకున్నాడు. విలువులే ఆస్తి అన్నా డు. జగన్ అను నేను అని పలికే వరకూ నిద్ర పోను అన్నాడు. అటుపై మహేశ్ బాబు మహర్షి సినిమా మాదిరిగా జనం గుర్తింపు పొందాడు. కార్పొరేట్ రాజకీయాలకు తనదైన వన్నె తీసుకువచ్చాడు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో నడిచి సీఎం అయ్యాడు. కల నెరవేర్చుకున్నాడు. అప్పుడు పాదయాత్రలో చిన్న చిన్న సమస్యలపై కూడా సభల్లో అడ్రస్ చేసి చెప్పాడు. స్థానిక సమస్యల పరి ష్కారానికి తను అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాను అని అన్నాడు. ప్రాజెక్టుల నిర్వాసితులపై ప్రత్యేక ప్రేమ కురిపించాడు. అదేవిధంగా ప్రత్యేక హోదా పై గర్జించాడు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ తీసుకు వస్తానని కూడా చెప్పాడు.ముఖ్యం అనుకు న్న వెయ్యి హామీలు ముఖ్యమంత్రి అయ్యాక మరిచే పోయాడు. అందుకు నిధులలేమినే ప్రధాన కారణం అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు.