ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుని చేసే ఆర్థిక లావాదేవీల మొత్తం ఇక ఇప్పుడు అర చేతిలో ఉన్న ఫోన్ లో బందీలుగా మారిపోయాయి. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అయిన జరిగిపోతుంది. జనాలకి మరింత మెరుగైన ఆర్థిక పరమైన లావాదేవీలను అందించేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమకు నచ్చిన యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ కి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఒకవేళ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించి ఇక ఆయా ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు రిజర్వు  బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. ఏకంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కోటి రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడూ ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ అయినా పేటీఎం పేమెంట్ బ్యాంకుకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది.  పేటీఎం బ్యాంకు పలు బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.



 పేటియం పేమెంట్ బ్యాంకుకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం యాక్ట్ 2007 నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అతిక్రమించిందని అందుకే భారీ జరిమానా విధించాము అంటూ దీనిపై అటు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ కూడా ఇచ్చింది. పేటీఎం తో పాటు మరో సంస్థకు కూడా ఆర్.బి.ఐ పెనాల్టీ విధించడం గమనార్హం. వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు 27.8 లక్షల ఫైన్ వేసింది రిజర్వ్ బ్యాంక్. కాగా ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుకు 1.9 కోట్ల విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ptm