అయితే, దాడులు చేయడం తప్పయితే ఒక రాష్ట్రానికి సీఎం అయిన జగన్ పట్టుకుని నోటికొచ్చినట్టు పట్టాభీ తిట్టడం తప్పే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయకుడు మాత్రం పట్టాభిని సమర్ధిస్తు వైసీపీ దాడులను మాత్రమే తప్పుపట్టడం గమనార్హం. మరి ఇంతటి విషయానికే కేంద్రం జోక్యం చేసేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడుతుందా అంటే అది సాధ్యం కాదని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నప్పుడు. అంటే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశాలు లేనప్పుడు మాత్రమే శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అంటారు.
అయితే, దాడులు చేయడం తప్పయితే ఒక రాష్ట్రానికి సీఎం అయిన జగన్ పట్టుకుని నోటికొచ్చినట్టు పట్టాభీ తిట్టడం తప్పే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయకుడు మాత్రం పట్టాభిని సమర్ధిస్తు వైసీపీ దాడులను మాత్రమే తప్పుపట్టడం గమనార్హం. మరి ఇంతటి విషయానికే కేంద్రం జోక్యం చేసేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడుతుందా అంటే అది సాధ్యం కాదని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నప్పుడు. అంటే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశాలు లేనప్పుడు మాత్రమే శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అంటారు.