తిరుపతి : డాలర్‌ శేషాద్రి స్వామి 43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దంగా సేవలందించారని వెల్లడించారు  వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి. ఆలయ ఆచార్య వ్యవహారల పై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి శేషాద్రి స్వామి అని ఆయన స్పష్టం చేశారు.  నిజాయితీతో ….నిబద్దతతో సేవలందించిన వ్యక్తి డాలర్‌ శేషాద్రి స్వామి అని తెలిపారు   వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి.  సామాన్యులు నుంచి విఐపిల వరకు పరిచయం వున్న వ్యక్తి శేషాద్రి స్వామి అని ప్రకటన చేశారు   వై సీ పీ ఎ మ్మే ల్యే కరు ణాకర్ రె డ్డి.  2 వే ల సంవ త్స రాల చ రిత్ర వున్న శ్రీవారి ఆలయం లో శే షా ద్రి స్వా మి అందించిన సేవ లు వెల కట్ట లే నివి ఆ యన స్పష్టం చే శారు   వైసీ పీ ఎమ్మే ల్యే కరు ణాకర్ రెడ్డి.  శేషాద్రి స్వా మి మరణం శ్రీవారి ఆలయానికే తీరని లోటు తెలిపారు  


వైసీపీ ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి.  తిరుపతి టిటిడి అనగానే చాలామంది భక్తులుకు గుర్తుకు వచ్చే వ్యక్తి శేషాద్రి స్వామి  అని  మాజీ సియస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.  ఖాట్మండు లో కళ్యాణోత్సవానికి కూడా స్వామి వారి విగ్రహాలతో బస్సులో ప్రయాణం చేసిన సాధరణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.  అర్చకత్వం నుంచి అన్ని అంశాలను పర్యవేక్షించే సేవకుడు శేషాద్రి స్వామి అని ఆయన వెల్లడించారు.  శేషాద్రి స్వామి కి పదవి పోడగింపును అధికారిగా నేను అడ్డుకున్నానని ఆయన స్పష్టం చేశారు.  శేషాద్రిస్వామిని ఆలయ వ్యవహారల పై పుస్తకరూపంలో తీసుకురావలన్నా ప్రతిపాదనతో పోడిగింపు ఇచ్చానని స్పష్టం చేశారు. శేషాద్రి స్వామి నివేదిక సమర్పించిన కొద్ది కాలంలోనే ఆయన దేవుడి సన్నిధికి చేరుకోవడమన్నారు శ్రీవారి లీలే.

మరింత సమాచారం తెలుసుకోండి: