ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. రోశయ్యకు మరి రాజశేఖర్ రెడ్డి కి మంచి స్నేహ బంధం ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే రోశయ్యకి పరిచయం ఉండేది. ఆయన కడప జిల్లాకి రోషయ్య వెళ్ళినప్పుడు పరిసర ప్రాంతాల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన కూడా రోశయ్య వెంట ఉండేవారని వారి ఇద్దరి మధ్య బంధం ఇలా కొనసాగుతూ ఉండేదని, అలా వారి మధ్య కొనసాగినటువంటి పరిచయం రాజశేఖర్రెడ్డి మరణించేవరకు కూడా, వీరి ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూ వచ్చింది.
ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. రోశయ్యకు మరి రాజశేఖర్ రెడ్డి కి మంచి స్నేహ బంధం ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే రోశయ్యకి పరిచయం ఉండేది. ఆయన కడప జిల్లాకి రోషయ్య వెళ్ళినప్పుడు పరిసర ప్రాంతాల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన కూడా రోశయ్య వెంట ఉండేవారని వారి ఇద్దరి మధ్య బంధం ఇలా కొనసాగుతూ ఉండేదని, అలా వారి మధ్య కొనసాగినటువంటి పరిచయం రాజశేఖర్రెడ్డి మరణించేవరకు కూడా, వీరి ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూ వచ్చింది.