దేశంలో రైతులను బతుకునిచ్చే పరిస్థితి లేదని, కరెంటు మోటార్లు బిగించి మళ్లీ బిల్లులను వసూలు చేయడం అనేది దుర్మార్గమని, ఎన్ఆర్జి ఈ నీ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయమంటే నాన్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పెట్టడం వెనక కుట్ర దాగి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరియు అనుబంధ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.
దేశంలో రైతులను బతుకునిచ్చే పరిస్థితి లేదని, కరెంటు మోటార్లు బిగించి మళ్లీ బిల్లులను వసూలు చేయడం అనేది దుర్మార్గమని, ఎన్ఆర్జి ఈ నీ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయమంటే నాన్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పెట్టడం వెనక కుట్ర దాగి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరియు అనుబంధ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.