రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. కేంద్ర ప్రభుత్వం ని హై లైట్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ను పెద్దగా ప్రస్తావించని గవర్నర్.. పీఎం గురించి పొగడ్తలు చేస్తూ... సీఎం పేరే ఎత్తలేదు. మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందన్నారు గవర్నర్ తమిళ్ సై. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని.. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతుందని వెల్లడించారు గవర్నర్ తమిళ్ సై. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని.. కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్.
రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. కేంద్ర ప్రభుత్వం ని హై లైట్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ను పెద్దగా ప్రస్తావించని గవర్నర్.. పీఎం గురించి పొగడ్తలు చేస్తూ... సీఎం పేరే ఎత్తలేదు. మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందన్నారు గవర్నర్ తమిళ్ సై. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని.. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతుందని వెల్లడించారు గవర్నర్ తమిళ్ సై. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని.. కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్.