నిన్నటి వేళ ముఖ్యమంత్రి లాంఛ్ చేసిన ఈబీసీ నేస్తం (అగ్రవర్ణ పేద మహిళలకు ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున అందించేందుకు సన్నాహం) ఇందుకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వెచ్చింపు.ఈ పథకం గురించి విని,చదివి విష్ణు కుమార్ రాజు పొంగిపోతున్నారు.ఈ పథకం కారణంగానే లక్షలాది మంది మహిళలకు ఎంతో మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం మరియు సందర్భోచితం అని విష్ణు కుమార్ రాజు ప్రశంసించారు.
నిన్నటి వేళ ముఖ్యమంత్రి లాంఛ్ చేసిన ఈబీసీ నేస్తం (అగ్రవర్ణ పేద మహిళలకు ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున అందించేందుకు సన్నాహం) ఇందుకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వెచ్చింపు.ఈ పథకం గురించి విని,చదివి విష్ణు కుమార్ రాజు పొంగిపోతున్నారు.ఈ పథకం కారణంగానే లక్షలాది మంది మహిళలకు ఎంతో మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం మరియు సందర్భోచితం అని విష్ణు కుమార్ రాజు ప్రశంసించారు.