40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం మరియు మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు ఉండడం వల్ల రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా బాబును జనాలు ఎన్నుకున్నారు.అలాంటి బాబు గారు ఆయన అపార రాజకీయ అనుభవాన్ని కార్యకర్తలు ఎదగడానికి తమను నమ్ముకున్న కాంట్రాక్టర్ల వృద్ధికి మాత్రమే వాడారు.

అందువల్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మరింత అప్పుల లోతులో కూరుకుపోయింది. ఆ అప్పుల నుండి రాష్ట్రాన్ని బయటపడేయడానికి కొత్త ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రమిస్తుంది. గతంలో  రూ.5.5 కోట్లతో సీఎం చంద్రబాబు కోసం రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక LUXURY బస్సును ప్రజల సందర్శనార్ధం పెట్టి టికెట్ Rs.100/- వసూలు చేస్తే 

గత ప్రభుత్వం చేతిలో తాము ఎంత దగాపడ్డామో ప్రజలకు బోధపడుతుంది .అంతేకాకుండా కేవలం పచ్చనాయకులకే సొంతమై ఉన్న లగ్జరీ బస్సును సాధారణ ప్రజలు కూడా ఎక్కిన ఆనందం పొందుతారు.అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది ....!


మరింత సమాచారం తెలుసుకోండి: