సీఎం జగన్ నివాసంవద్ద నిరసన చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎస్సీ 2008 అభ్యర్థులు
భారీ స్థాయిలో సీఎం నివాసానికి చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులు
డీఎస్సీ 2008లో నష్టపోయిన 4657 మంది కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని బాధితుల డిమాండ్..
గత పది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నా సమస్య పరిష్కారం కాలేదని అభ్యర్థుల ఆందోళన..
గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తమను మోసం చేసిందని ఆరోపణ
ఆర్థికశాఖలో నిలిచిపోయిన జీవోను విడుదల చేసి డిఎస్సీ 2008 అభ్యర్థులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి..
దాదాపుగా వంద మందికి పైగా ఆందోళనలో పాల్గొన్న డిఎస్సీ అభ్యర్థులు..