వైసీపీ దౌర్జన్యం వల్ల మరో తెలుగుదేశంపార్టీ నేత బలి అయ్యారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టాణానికి చెందిన ఎర్రిస్వామి ఇదివరకు స్టోర్ డీలర్ గా పనిచేసేవారు.


వైసీపీ అధికారం చేపట్టాక ఆ స్టోర్ ను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారని, తనకు జీవనాధారం లెకుండా చెశారని దీనితో మనస్తాపానికి గురైన ఎర్రిస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తన బంధువులు చెప్పారు.


 వైసీపీ పాలన మొదలైన కొన్నిరోజులకే ఇలా ఉంటే రాబోవు కాలంలో ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటుందని ఈ దారుణాలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటంలేదని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: