1.  కోడెల‌కు ఆ యువ‌నేత‌తో ఎర్త్ పెట్టేశారా... బాబు మార్క్ ప్లాన్‌..!

గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వస్తున్న ఆరోపణల గురించి తెలిసిందే. ఈ రెండున్నర నెలల్లో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు కోడెల శివరామ్ ప్రసాద్ పై లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడని  అభియోగం వచ్చింది.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2NAR3h1


2.  ఆంధ్రోళ్ల అనైక్యతపై దమ్మున్న పత్రిక సంచలన కామెంట్స్..?

దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఓ తెలుగు మీడియా ఆంధ్రుల చరిత్రపై, ఆంధ్ర నాయకుల తీరుపై సంచలన వ్యాఖ్యలు రాసింది. ప్రస్తుతం ఏపీలో రాజధాని వివాదం రాజుకుంటున్న సమయంలో దమ్మున్న పత్రిక తన సంపాదకీయంలో ఈ కామెంట్స్ చేయడం విశేషం. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2zjZ6Gz


3.  అమరావతిని కొనసాగిస్తే.. ఏపీ మూడు ముక్కలవుతుందా..?

గత కొన్ని రోజులుగా అమరావతి రాజధానిపై వస్తున్న వార్తలు సంచలనాలకు నాంది పలుకుతున్నాయి.  ఈ అంశంపై బొత్స వ్యాఖ్యలు గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే.  చంద్రబాబు రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కారు అన్ని పార్టీలను సంప్రదించడం చేయలేదు.  దీనిపై ఇప్పుడు రగడ మొదలైంది..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33YCPw5


4.  పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పులు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. జనసేన పార్టీ స్థాపించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో దారుణంగా ఓడిపోయారు. ఆయన పార్టీ తరుపు నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు పార్టీ కార్యాలయాలు ఒక్కొక్కటిగా ఎత్తివేయడం పై సంచలనాలు మొదలయ్యాయి...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Hq46hE


5.  మొదటి సిబిఐ కేసు యరపతినేనిదేనా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ మొదటి కేసు టేకప్ చేయటానికి సమయం వచ్చిందా ? తాజాగా హై కోర్టు చేసిన సూచనలతో అందరిలోను అదే అనుమానం మొదలైంది..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2HqZRSP


మరింత సమాచారం తెలుసుకోండి: