ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ వైష్ణవాలయం లేదా విష్ణు దేవాలయం కాంబోజీ దేశంలో లో ఉంది. అందకూర్ వాట్ అనేది ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా దీని ప్రాచీన నామం. కంపూచియాలోని అనుకోర్ వద్ద సూర్యవర్మన్ నిర్మించారు. ఇది ప్లేయర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం భారతీయ సంస్కృతి ఆనవాళే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా, ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా, ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంభోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేదు, యూరోపియన్ లు కాంపోచి దేశాన్ని కాంబోడియాగా మార్చేశారు.


యూరోపియన్ వలస దేశాలు అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతినే ఎక్కువగా ఉండేది. 9 నుంచి 15 వ శతాబ్ద కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కంపూజియాలో పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న నాగ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని, అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.


క్లోర్ సామ్రాజ్య పురాణ గాథల ప్రకారం క్లోర్ సామ్రాజ్య అధినేత అయిన కాముతో భర్త ఖండానికి సంబందాలున్నట్టు తెలుస్తుంది. మేర్ నాగరికత తరవాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ బౌద్ధ మతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో అందుకూర్ వాట్ దేవాలయం ఒకటి. అందకూర్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్రీ పట్టణానికి సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉంది.


హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిభింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాల్లో తనలో ఇముర్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయాన్ని కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది క్లోర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణం జరిగింది. క్రీస్తు శకం 12 వ శతాబ్దంలో అందకూర్ వాట్ ను రాజధానిగా  చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెప్తోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలివుంటుంది.



తమిళనాడుకు చెందిన చోళ రాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతావాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగివున్నాయి. టోరల్ సాస్ సరస్సు దాని తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తుతో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కూ లేం పర్వతశ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా విష్ణుమూర్తి ఆలయంలా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: